Pune. Under the Samarth Bharat Scheme implemented by Rashtriya Swayamsevak Sangh (RSS), a Covid care centre was opened at Baya Karve hostel at Maharshi Karve Stree Shikshan Samstha in Karvenagar. The centre was opened in coordination with Pune Municipal Corporation (PMC) and Jankalyan Samiti Vivek Vyaspeeth. The centre will have 450 beds. Here, the patients […]
Bhagyanagar. Thanks to the political patronage given by AIMIM and TRS Government, Hyderabad has emerged as a major hub of Rohingyas in the country with more than 10,000 illegal immigrants making the city their home. After the Centre’s move to undertake a verification drive of Rohingyas living in Jammu illegally, the spotlight is on Hyderabad […]
25ఏండ్లలో చేసిన దానికంటే లాక్డౌన్లో చేసింది ఎక్కువే.. అన్ఫోల్డిండ్ మిషనరీ సీఈవో డేవిడ్ వెల్లడి కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల సామాన్యులు, పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఒక వైపు వైరస్, మరో వైపు ఉపాధి లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఇదే అదునుగా భావించిన కొన్ని క్రైస్తవ మిషనరీలు కరోనా కట్టడికి ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ను ఉపయోగించుకుని మతమార్పిళ్లకు ఎగబడ్డాయి. ఏకంగా లక్షమందికి పైగా మతం […]
Jammu. This year the Navratri or Hindu New Year of Chaitra month, known as Navareh in Kashmiri language is special for displaced Kashmiri Hindu society. For the first time, after three decades of displacement, the Kashmiri Hindu Displaced Society celebrated Navareh Utsav as a day of sacrifice and dedication, resolve and valor. The festival organised […]
డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణమూర్తి గారు అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కరినగర్ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ దక్షిణమూర్తి గారు మాట్లాడుతూ ప్రంపచానికే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి దేశ సంక్షేమం కోసం, దేశ వైభవం […]
బీహార్లోని కిషన్గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అశ్విని కుమార్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన ఇస్లామిక్ జిహాదీలను కఠినంగా శిక్షించాలని అలాగే బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులను భారతదేశం నుంచి తరిమికొట్టాలని వి.హెచ్.పి డిమాండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని పంతపారా గ్రామంలో మహమ్మద్ ఇజ్రాయెల్ నేతృత్వంలోని ఒక ముఠా బీహార్ పోలీసు అధికారి అశ్వని కుమార్ను శనివారం ఉదయం హత్య చేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ వి.హెచ్.పి జాతీయ ప్రధాన కార్యదర్శి […]
అమాయకుల కష్టాలను ఆసరాగా చేసుకుని బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఒక పాస్టర్ను స్థానిక హిందువులు, వి.హెచ్.పి నాయకులు అడ్డుకున్న ఘటన హైదరాబాద్లోని వనస్థలిపురంలో జరిగింది. వి.హెచ్.పి నాయకులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన పాస్టర్ రవికుమార్ ప్రతీ ఆదివారం హైదరాబాద్కు వచ్చి డబ్బుల ఆశ చూపిస్తూ, కుటుంబాల్లో ఉన్న సమస్యలను ఆసరాగా తీసుకుని వాటిని పరిష్కారిస్తారని నమ్మబలికి మతమార్పిళ్లకు పాల్పడుతున్నట్టు స్థానిక హిందువులు గుర్తించారు. వనస్థలిపురంలోని సాగర్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలకు చెందిన ఇద్దరు […]
ప్రముఖ రచయిత, మేథావి, సీనియర్ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త స్వర్గీయ పులుసు గోపిరెడ్డి నిత్య సాధకుడని, నిరంతర పరిశ్రమ, ప్రతిభ ద్వారా తాను సాధించిన శక్తిని సంపూర్ణంగా సంఘ కార్యానికి సమర్పించిన నిత్య ప్రేరకుడని స్వర్గీయ పులుసు గోపిరెడ్డి సంస్మరణ సభలో వక్తలు కొనియాడారు. ఏప్రిల్ 1న పరమపదించిన శ్రీ పులుసు గోపిరెడ్డి సంస్మరణ సభ విజయవాడలోని హైందవి భవనంలో ఈ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.ఎస్.ఎస్ విభాగ్ కార్యవాహ శ్రీ రామారావు మాట్లాడుతూ […]
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిందూత్వంపై ద్వేషాన్నివెల్లగక్కుతూ, సోషల్ మీడియాలో హిందుత్వాన్ని కించపరిచేలా పోస్టులు చేస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని బ్రిటన్లోని హిందూ సంస్థలు, సంఘాల ప్రతినిధిలు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను కోరారు. ఈ మేరకు హిందూ కౌన్సిల్ ఆఫ్ యుకె, హిందూ ఫోరం ఆఫ్ యూరప్, అక్షయ్ పాత్ర ఫౌండేషన్ (యుకె), గ్లోబల్ కాశ్మీరీ పండిట్ డయాస్పోరా (యుకె), శ్రీ స్వామినారాయణ టెంపుల్ కార్డిఫ్ వంటి అనేక ఆలయ ట్రస్టులలో భారత సంతతికి చెందిన […]
ఉత్తరాఖండ్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న 51 హిందూ దేవాలయాలను ప్రభుత్వ నిర్వహణ నుంచి తొలగిస్తూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థా సింగ్ రావత్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం హరిద్వార్లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) జాతీయ స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు తీర్మానాలపై చర్చించారు. ‘రామ్ సేతు’ ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేయాలని సభ్యులు తీర్మానం చేశారు. మతమార్పిడి వ్యతిరేక చట్టాలను ప్రతీ […]
Blogger with a passion in movies, music,books and history. A techie by profession, and a writer at heart. Author of City of Victory a book on Vijayanagar Empire