जयपुर: राष्ट्रीय स्वयंसेवक संघ के सह सरकार्यवाह डॉ. मनमोहन वैद्य ने कहा कि भारत को श्रेष्ठ बनाना है तो भारत को समझना होगा, जानना व मानना होगा. इसके लिए युवाओं को आगे बढ़कर कार्य करना होगा. वे शनिवार को जवाहर नगर स्थित सरस्वती बालिका विद्या मंदिर में जयदेव पाठक जन सेवा न्यास द्वारा आयोजित व्याख्यान […]
భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచస్థాయిలో చాటి చెప్పేలా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ ఏడాదిలో నిర్వహించిన తొలి ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి బ్రెజిల్ ఉపగ్రహం అమెజోనియాతో పాటు మరో 18 ఇతర సహ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో 5 భారత్కు చెందినవి కాగా మరో 13 యూఎస్ కు చెందినవి. భారతదేశం నుండి ప్రయోగించిన మొట్టమొదటి బ్రెజిలియన్ ఉపగ్రహంగా […]
సేంద్రియ వ్యవసాయం రైతులకు రుణ ఉచ్చు నుంచి విముక్తి లభిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్) సర్ సంఘ చాలక్ మోహన్ భాగవత్ విశ్వాసం వ్యక్తం చేశారు. సేంద్రియ వ్యవసాయం రైతులను స్వావలంబన వైపు తీసుకెళ్తుందని ఆయన అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ఏకలవ్య ఫౌండేషన్ నిర్వహించిన సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమంలో మోహన్ భాగవత్ పాల్గొని ప్రసంగించారు. ఆధునిక వ్యవసాయంతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయానికి తక్కువ ఖర్చు అవుతుందని, అధిక ధరతో కూడిన […]
“Hindu society is that which lives by the principles of Dharma. And it is Bharat which can guide the world on the right path,” said Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh, Dr Mohan Bhagwat. He was speaking after releasing a book ‘Vishwa Bharatam’ written by Dwi Sahasravadhani Dr Madugula Nagaphani Sharma at Hitex in Hyderabad today. […]
“ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవించేది హిందూ సమాజం. అలాగే ప్రపంచానికి దారి చూపగలిగినది కూడా భారతదేశం’”అని రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. కాలకూట విషాన్ని కూడా గరళంలో ఉంచుకుని శివుడు ప్రపంచాలను కాపాడాడని, అదేవిధంగా ప్రపంచంలో కలిగే అనేక వికృతులు, విపత్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడగలిగేది భారతదేశమనే విషయాన్ని అన్నీ దేశాలు గుర్తిస్తున్నాయని ఆయన అన్నారు. హైదరబాద్ హైటెక్స్ లో జరిగిన ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ రచించిన విశ్వభారతం గ్రంథ ఆవిష్కరణ సభలో ఆయన […]
RSS Sarsanghachalak Dr. Mohan Ji Bhagawat’s Speech during launch of Sanskrita Mahakavyam Event on 25-Feb-2021 in Hyderabad The post VIDEO: Dr Mohan ji Bhagawat’s Speech during launch of ‘Sanskrit Mahakavyam’ appeared first on VSK Telangana.
Kerala: In a cold-blooded murder, an RSS Shakha Mukhya Shikshak in Vayalar, Alappuzha was murdered by the goons of Islamist outfit SDPI which is the political offshoot of PFI. Nandu R Krishna was a native of Vayalar and an active RSS member. Seven members of PFI-SDPI have been arrested by the Kerala police for directly […]
New Delhi. The Central Secretary General of Vishva Hindu Parishad, Milind Parande, said that the Chief Minister of Jharkhand, Sri Hemant Soren is committing the great sin of sabotaging the faith of the Vanvasi (forest-dwellers) society by confusing and bewildering them! The immature & thoughtless assertion of the Chief Minister that ‘The Adivasis were never […]
13 ఏళ్ల నాటి దారుణ ఘటన ఇప్పటికీ హిందూ సమాజాన్ని వెంటాడుతోంది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో స్వామి లక్ష్మణానంద సరస్వతి దారుణ హత్యను మరిచిపోకముందే లక్ష్మణానంద సరస్వతి ప్రధాన శిష్యులు, ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్వామీ జిబనాముక్తానందను కూడా హత్యచేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం విస్మయం కలిగిస్తోంది. స్వామి జిబనామముక్తానంద తెలియజేసిన వివరాలను ఉటంకిస్తూ OpIndia ప్రచురించిన కధనం ప్రకారం.. ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి తనను చంపుతామని బెదిరిస్తున్నాడని స్వామిజీ తెలిపారు. ఫిబ్రవరి 20, శనివారం సాయంత్రం మొదటి కాల్ వచ్చిందని, ఫోన్లో మాట్లాడిన వ్యక్తి నక్సలైట్ అని […]
మతం మారి ఎస్సీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న వ్యక్తులపై చర్యలు కఠినతరం చేసేందుకు చట్టాలను సవరించాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కోరింది. ఈమేరకు మంత్రికి ఒక రిప్రెజెంటేషన్ సమర్పించింది. క్రైస్తవంలోకి మారి కూడా హిందూ ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన రిజర్వేషన్లను రాజకీయ లబ్ది కోసం దుర్వినియోగం చేస్తున్న ఘటనలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ నివేదికలో పొందుపరిచింది. అటువంటి రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని లీగల్ […]