బీహార్లోని కిషన్గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అశ్విని కుమార్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన ఇస్లామిక్ జిహాదీలను కఠినంగా శిక్షించాలని అలాగే బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులను భారతదేశం నుంచి తరిమికొట్టాలని వి.హెచ్.పి డిమాండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని పంతపారా గ్రామంలో మహమ్మద్ ఇజ్రాయెల్ నేతృత్వంలోని ఒక ముఠా బీహార్ పోలీసు అధికారి అశ్వని కుమార్ను శనివారం ఉదయం హత్య చేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ వి.హెచ్.పి జాతీయ ప్రధాన కార్యదర్శి […]
అమాయకుల కష్టాలను ఆసరాగా చేసుకుని బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఒక పాస్టర్ను స్థానిక హిందువులు, వి.హెచ్.పి నాయకులు అడ్డుకున్న ఘటన హైదరాబాద్లోని వనస్థలిపురంలో జరిగింది. వి.హెచ్.పి నాయకులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన పాస్టర్ రవికుమార్ ప్రతీ ఆదివారం హైదరాబాద్కు వచ్చి డబ్బుల ఆశ చూపిస్తూ, కుటుంబాల్లో ఉన్న సమస్యలను ఆసరాగా తీసుకుని వాటిని పరిష్కారిస్తారని నమ్మబలికి మతమార్పిళ్లకు పాల్పడుతున్నట్టు స్థానిక హిందువులు గుర్తించారు. వనస్థలిపురంలోని సాగర్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలకు చెందిన ఇద్దరు […]
ప్రముఖ రచయిత, మేథావి, సీనియర్ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త స్వర్గీయ పులుసు గోపిరెడ్డి నిత్య సాధకుడని, నిరంతర పరిశ్రమ, ప్రతిభ ద్వారా తాను సాధించిన శక్తిని సంపూర్ణంగా సంఘ కార్యానికి సమర్పించిన నిత్య ప్రేరకుడని స్వర్గీయ పులుసు గోపిరెడ్డి సంస్మరణ సభలో వక్తలు కొనియాడారు. ఏప్రిల్ 1న పరమపదించిన శ్రీ పులుసు గోపిరెడ్డి సంస్మరణ సభ విజయవాడలోని హైందవి భవనంలో ఈ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.ఎస్.ఎస్ విభాగ్ కార్యవాహ శ్రీ రామారావు మాట్లాడుతూ […]
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిందూత్వంపై ద్వేషాన్నివెల్లగక్కుతూ, సోషల్ మీడియాలో హిందుత్వాన్ని కించపరిచేలా పోస్టులు చేస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని బ్రిటన్లోని హిందూ సంస్థలు, సంఘాల ప్రతినిధిలు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను కోరారు. ఈ మేరకు హిందూ కౌన్సిల్ ఆఫ్ యుకె, హిందూ ఫోరం ఆఫ్ యూరప్, అక్షయ్ పాత్ర ఫౌండేషన్ (యుకె), గ్లోబల్ కాశ్మీరీ పండిట్ డయాస్పోరా (యుకె), శ్రీ స్వామినారాయణ టెంపుల్ కార్డిఫ్ వంటి అనేక ఆలయ ట్రస్టులలో భారత సంతతికి చెందిన […]
ఉత్తరాఖండ్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న 51 హిందూ దేవాలయాలను ప్రభుత్వ నిర్వహణ నుంచి తొలగిస్తూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థా సింగ్ రావత్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం హరిద్వార్లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) జాతీయ స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు తీర్మానాలపై చర్చించారు. ‘రామ్ సేతు’ ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేయాలని సభ్యులు తీర్మానం చేశారు. మతమార్పిడి వ్యతిరేక చట్టాలను ప్రతీ […]
New Delhi. Indian American volunteers from a group of 25 Indian Associations, Hindu Temples, and Indian Associations from Greater Philadelphia area, have been doing yeoman’s selfless service for FEMA in a massive vaccination campaign in Philadelphia city, ‘SEWA with FEMA’, coordinated by Hindu Swayamsevak Sangh (HSS) & Sewa International. This campaign has been going on […]
జమ్ముకశ్మీర్లో తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. రెండు చోట్ల వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదురుగు ఉగ్రవాదులను భారత భద్రత దళాలు హతం చేశాయి. జమ్ము కశ్మీర్లోని అవంతిపొరా జిల్లా త్రాల్లోని నౌబాగ్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలతో పాటు కశ్మీర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో వారిపై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే స్పందించిన భారత భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులతో ఉగ్రవాదులకు ధీటుగా బదులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు గుర్తు […]
ఉత్తర ప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ ఆలయంతో పాటు జ్ఞాన వాపి మసీదు ఉన్న స్థలాన్ని సర్వే చేయడానికి వారణాసి జిల్లా కోర్టు భారత పురావస్తు శాఖకు అనుమతి ఇచ్చింది. సర్వేకు సంబంధించిన ఖర్చును భరించాలని కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు ఉన్న భూమిని హిందువులకు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాది వి.ఎస్.రాస్తోగి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. ఈ మేరకు విశ్వనాథ ఆలయం – జ్ఞానవాపి మసీదు స్థలాన్ని సర్వే […]
బంగారు నేలలు రాటుదేలిపోతున్నాయ్. సిరుల పంటలు పతనమైపోతున్నాయి. సౌభాగ్యవంతమైన సుక్షేత్రాలు నిర్జీవమైపోతున్నాయ్. కారణమేమిటి? నేల సహజత్వం కోల్పోవడమే కదా? నిస్సారమైపోతున్న నేలలకి చికిత్స చేయడానికి, ఫలదత తగ్గిన మట్టికి జీవం పోయడానికి పుడమికి శక్తినిచ్చే “భూ సుపోషణ” కార్యక్రమం ఏప్రిల్ 13 ఉగాది రోజున దేశమంతటా ప్రారంభమవుతోంది. భూమిని సారవంతంగా ఉంచడానికి మన పూర్వీకులు ఏం చేశారు? భారతదేశంలో వ్యవసాయం వేలాది సంవత్సరాలుగా ప్రధాన భూమిక పోషిస్తున్నది. దీనికి ప్రామాణికంగా ‘కృషి పరాశర్’ లాంటి వైదిక గ్రంథాలున్నాయి. […]
తెలంగాణ లో గురుకుల విద్యాలయాల సొసైటీ మీద లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రంగంలోకి దిగింది. గురుకుల విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినులను నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ సమీపంలోని మొయినాబాదులో గల ఆజాద్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా ఉంచి తరగతులు నిర్వహిస్తున్నారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ కమిషన్ కు సమాచారం అందించింది. ఈ మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ […]