పన్నుఎగవేత, విదేశీ నిధుల దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నతమిళనాడులోని పాస్టర్ పాల్ దినకరన్ కు చెందిన సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ బుధవారం దాడులు నిర్వహించింది. పాల్ దినకరన్కు చెందిన కొయంబత్తూరులోని కారుణ్యా ఇంజనీరింగ్ కాలేజీ, చెన్నైలోని జీసస్ కాల్స్ అనే క్రిస్టియన్ మిషనరీ సంస్థతో పాటు మొత్తం 28చోట్ల దాడులు నిర్వహించింది. పాల్ దినకరన్ చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై , విదేశీ నిధుల దుర్వినియోగంపై లీగల్ రైట్స్ ఆబ్జర్వేటరీ (ఎల్.ఆర్.వో) అనే ఒక సంస్థ గతంలో […]
ప్రాంతీయ దూరదర్శన్(డి.డి) చానెళ్లలో ప్రసారమయ్యే వార్తల్లో సంస్కృత వార్తలు కూడా ప్రసారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టి వేసింది. వివరాల్లోకెళ్తే… గతేడాది నవంబర్ లో సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో దేశంలోని అన్ని ప్రాంతీయ డిడి ఛానెళ్లలో సంస్కృత బులెటిన్ను ప్రసారం చేయాలని సంబంధిత అధిపతులను దూరదర్శన్, ప్రసార్ భారతి డైరెక్టర్ జనరల్ శశి శంకర్ ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం 7.15 నుండి 7.30 వరకు సంస్కృత […]
అయోధ్యలో నిర్మితమవుతోన్న భవ్య రామమందిర నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలు భాగస్వాములవ్వాలని ఎస్సీ-ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ శ్రీ పరశురామయ్య ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ పరశురామయ్య మాట్లాడుతూ.. శ్రీ రాముడు మంచి పరిపాలనను అందించిన గొప్ప చక్రవర్తి అని. మిత్రత్వం, సోదర భావం, సామాజిక సమతలకు ప్రతీక అని కొనియాడారు. చరిత్రలో మనల్ని పాలించిన అనేక మంది రాజులు, చక్రవర్తులు మనకు […]
Tenth Guru Guru Gobind Singh Ji has been among those who took the country forward. That is why everybody holds him as an ideal and aspires to be like him. It was for this reason that Swami Vivekananda said in order to regain the dignity of the country every citizen would have to follow the […]
అయోధ్య రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి శ్రీ చంద్రకాంత్ సోంపురా. 78 ఏళ్ల శ్రీ చంద్రకాంత్ సోంపురా రామమందిర నిర్మాణానికి వాస్తు, నిర్మాణ రూపకల్పన ప్లాన్ అందిస్తున్నారు. వీరి వంశంలో 15వ తరానికి చెందిన వాస్తుశిల్పి ఇతను. దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం దేవాలయ నిర్మాణ ప్రాజెక్టులపై వీరి కుటుంబం పనిచేస్తుంది. వీరి కుటుంబంలో ప్రముఖంగా చెప్పుదగ్గ మరో వ్యక్తి వీరి తాతగారు శ్రీ పీఓ సోంపురా. వారు 1949లో గుజరాత్ రాష్ట్రంలోని ప్రపంచ ప్రసిద్ధ సోమనాథ్ ఆలయ నిర్మాణం, వాస్తు విషయంలో ప్రణాళిక అందించారు. అహ్మదాబాద్ నగరానికి చెందిన వీరి కుటుంబం ఇప్పటి వరకు దేశ, దేశాల్లో 200పైగా ఆలయాల వాస్తు, నిర్మాణ ప్లాన్ అంశాల్లో తమ సేవలందించింది. వీటిలో ముఖ్య దేవాలయాలు గాంధీనగర్ లోని అక్షరధామ్ ప్రాంగణం, కోల్ కతాలో బిర్లా […]
Belapur, Pune (VSK). Muslims from Belapur in Shrirampur taluka handed over a Nidhi of Rs 44,111 to the treasurer of the Shri Ram Janmabhoomi Teerth Kshetra, Govind Devgiriji Maharaj and Rashtra Santacharya Kishorji Vyas. The Muslim brothers got the information that Govind Devgiriji Maharaj, the treasurer of Shri Ram Janmabhoomi Teerth Kshetra and Acharya Kishorji […]
ఆమె కూలి పని చేసుకుంటూ జీవించే మహిళ. చాలా చిన్న ఇళ్లు. ఇంట్లో కుమారుడు, ఆమె మాత్రమే ఉంటారు. ఆమె భర్త గతంలోనే కాలం చేశారు. వారికిద్దరు కుమారులు. ఒక కుమారుడు ఈ మధ్యే కరోనాతో మరణించాడు. ఉన్న ఒక్క కుమారుడు కూడా ఏదో చిన్న వృత్తిలో ఉన్నాడు. ఆమె కుటుంబం చిన్నదైనా, ఆమె మనసు మాత్రం గొప్పది. ఒక నిరుపేద మహిళ తను కష్టపడి కూలి పని చేసి రూపాయి రూపాయిగా కూడబెట్టిన మొత్తం లక్ష […]
On the occasion of Swami Vivekananda Jayanthi, which is being celebrated as National Youth Day, University of Hyderabad (HCU) unveiled a wooden portrait of Swami Vivekananda in the newly constructed Amenities centre which was recently inaugurated by the Hon’ble Vice-President of India Shri. Venkaiah Naidu. The amenity centre is named as “VIVEKANANDA STUDENTS AMENITIES CENTRE”. […]
President Ram Nath Kovind made the first contribution towards the reconstruction of the Ram temple in Ayodhya on Friday. The President donated a sum of Rs 5,01,000 to the Ram Janmabhoomi Teerath Kshetra Trust. A delegation comprising Vishva Hindu Parishad’s international working president Alok Kumar, Govind Dev Giri, treasurer of the Ram Janmabhoomi Teerath Kshetra […]
नई दिल्ली. दशकों के इंतजार के बाद प्रत्येक रामभक्त का सपना साकार होने जा रहा है. जल्द ही मर्यादा पुरुषोत्तम भगवान श्री राम अयोध्या के भव्य राम मंदिर में विराजेंगे. भव्य मंदिर निर्माण के लिए ‘निधि समर्पण अभियान’ आज से देशभर में शुरू हो गया, जो माघ पूर्णिमा यानि 27 फरवरी तक चलेगा. आज श्रीराम […]