New Delhi. Indian American volunteers from a group of 25 Indian Associations, Hindu Temples, and Indian Associations from Greater Philadelphia area, have been doing yeoman’s selfless service for FEMA in a massive vaccination campaign in Philadelphia city, ‘SEWA with FEMA’, coordinated by Hindu Swayamsevak Sangh (HSS) & Sewa International. This campaign has been going on […]
జమ్ముకశ్మీర్లో తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. రెండు చోట్ల వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదురుగు ఉగ్రవాదులను భారత భద్రత దళాలు హతం చేశాయి. జమ్ము కశ్మీర్లోని అవంతిపొరా జిల్లా త్రాల్లోని నౌబాగ్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలతో పాటు కశ్మీర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో వారిపై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే స్పందించిన భారత భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులతో ఉగ్రవాదులకు ధీటుగా బదులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు గుర్తు […]
ఉత్తర ప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ ఆలయంతో పాటు జ్ఞాన వాపి మసీదు ఉన్న స్థలాన్ని సర్వే చేయడానికి వారణాసి జిల్లా కోర్టు భారత పురావస్తు శాఖకు అనుమతి ఇచ్చింది. సర్వేకు సంబంధించిన ఖర్చును భరించాలని కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు ఉన్న భూమిని హిందువులకు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాది వి.ఎస్.రాస్తోగి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. ఈ మేరకు విశ్వనాథ ఆలయం – జ్ఞానవాపి మసీదు స్థలాన్ని సర్వే […]
బంగారు నేలలు రాటుదేలిపోతున్నాయ్. సిరుల పంటలు పతనమైపోతున్నాయి. సౌభాగ్యవంతమైన సుక్షేత్రాలు నిర్జీవమైపోతున్నాయ్. కారణమేమిటి? నేల సహజత్వం కోల్పోవడమే కదా? నిస్సారమైపోతున్న నేలలకి చికిత్స చేయడానికి, ఫలదత తగ్గిన మట్టికి జీవం పోయడానికి పుడమికి శక్తినిచ్చే “భూ సుపోషణ” కార్యక్రమం ఏప్రిల్ 13 ఉగాది రోజున దేశమంతటా ప్రారంభమవుతోంది. భూమిని సారవంతంగా ఉంచడానికి మన పూర్వీకులు ఏం చేశారు? భారతదేశంలో వ్యవసాయం వేలాది సంవత్సరాలుగా ప్రధాన భూమిక పోషిస్తున్నది. దీనికి ప్రామాణికంగా ‘కృషి పరాశర్’ లాంటి వైదిక గ్రంథాలున్నాయి. […]
తెలంగాణ లో గురుకుల విద్యాలయాల సొసైటీ మీద లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రంగంలోకి దిగింది. గురుకుల విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినులను నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ సమీపంలోని మొయినాబాదులో గల ఆజాద్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా ఉంచి తరగతులు నిర్వహిస్తున్నారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ కమిషన్ కు సమాచారం అందించింది. ఈ మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ […]
संस्कार भारती के मुख्यालय ‘कला संकुल’ का लोकार्पण नई दिल्ली (2 अप्रैल, 2021): संस्कार भारती के नवनिर्मित मुख्यालय ‘कला संकुल’ का उदघाटन करते हुए राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक श्री मोहन भागवत ने कहा कि भारतीय कलाएं मात्र मनोरंजन का माध्यम नहीं, बल्कि मनुष्य के अंदर के शिवत्व की अभिव्यक्ति हैं। पश्चिम ने कलाओं के माध्यम से महज रंजन को चुना, इसलिए उनकी कला […]
విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు చెందిన 1200 మందికి పైగా గిరిజనులు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారితో కలిసి శ్రీ స్వాత్మానందేంద్రస్వామి తిరుమల పిఏసి-3 నుంచి పాదయాత్రగా వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం నాదనీరాజనం వేదికపై జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్రస్వామి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని పరిరక్షించి మతమార్పిడులను అరికట్టేందుకు గిరిజన ప్రాంతాల్లోని హిందువులను చైతన్య పరచడం కోసం 2019లో హిందూ […]
తెలుగు రాష్ట్రాల్లో తొలితరం స్వయంసేవకులలో పులుసు గోపిరెడ్డి గారు ఒకరు. సంఘ వ్యాప్తి కోసం ఒక క్షణం ఆలోచించకుండా కుటుంబంతో పాటు ఓరుగల్లుకు తరలివెళ్లి నిరంతరం సంఘం(ఆర్.ఎస్.ఎస్) కోసం కృషి చేసిన వారు, తెలుగునాట సంఘచరిత్రను గ్రంథస్థంచేసిన వారు పులుసు గోపిరెడ్డి (86) ఇక లేరు. వృద్ధాప్యంతో ఆయన ఈ బుధవారం (మార్చి 31,2021) రోజున మృతి చెందారు. దాదాపుగా రెండు సంవత్సరాలుగా ఇంటికే పరిమితమైన పులుసు గోపిరెడ్డి గారు అన్ని విషయాలలో, తాజా పరిణామాలపై అవగాహన […]
జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రభుత్య కార్యలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయం తీసుకుంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రభుత్వ కార్యలయాలపై జాతీయ జెండాను ఎగురవేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. గత గురువారం డివిజనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్ లతో నిర్వహించిన వీడియో […]
ఉత్తర ప్రదేశ్లో మరో పూజారి హత్యకు గురయ్యాడు. బులంద్షహర్లోని ఒక ఆలయానికి సమీపంలో ఉన్న పొలంలో ఆలయ పూజారి సోమవారం ఉదయం హిందూ పూజారి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే అశోక్ కుమార్ (50) అనే పూజారి సాలెంపూర్ లోని కైలావన్ గ్రామం నుండి వారం రోజుల క్రితం ఆలయంలో పనికి వచ్చారు. సోమవారం ఉదయం షికార్పూర్లోని ఆంచ్రూ కాలా గ్రామంలోని ప్రసిద్ధ ధక్వాలే ఆలయానికి సమీపంలో ఉన్న పొలంలో పూజారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం […]